Chandra Babu - Chanakya of Corruption : ఆంధ్రా ‘అన్నా’కు ‘తీర్పు’ భీతి! | |
|
Let's develop our India, to do so we need to root out the corruption. Let's Join hands to eliminate the corruption out of our country. Let's rebuild this great Nation.
Thursday, 1 December 2011
అందరూ దొంగలే ! : ఆంధ్రా ‘అన్నా’కు ‘తీర్పు’ భీతి! : Chandra Babu - Chanakya of Corruption
అందరూ దొంగలే ! : బాబు అవినీతి మూలాలపై సీబీ‘ఐ’ : Chandra Babu - Chanakya of Corruption
Chandra Babu - Chanakya of Corruption : బాబు అవినీతి మూలాలపై సీబీ‘ఐ’ | |
|
అందరూ దొంగలే ! : చంద్రబాబు అక్రమాస్తుల కేసు.. రెడ్డీస్ ల్యాబ్స్కు సీబీఐ నోటీసులు : Chandra Babu - Chanakya of Corruption
| Chandra Babu - Chanakya of Corruption | |
|
అందరూ దొంగలే ! -- సబిత చెబితేనే.. ...... -- కోర్టులో గుట్టు విప్పిన శ్రీలక్ష్మి
సబిత చెబితేనే..
కోర్టులో గుట్టు విప్పిన శ్రీలక్ష్మి
బెయిల్ పిటిషన్లో సంచలన వివరాలు
మంత్రి ఆమోదించాకే జీవోల జారీ
రేపో మాపో ఓఎంసీ కేసులో చార్జిషీటు
మంత్రి ప్రస్తావన తేవడం అనివార్యం?
నేను రాక ముందే ఓంఎసీకి లీజులు
రాజగోపాల్ ఇచ్చిన జాబితానే కేంద్రానికి..
తవ్వకాలు, పర్మిట్లు, రవాణాతో సంబంధం లేదు
జీవో, ముసాయిదాపై నా సంతకాలు లేవు
పిటిషన్లో శ్రీలక్ష్మి స్పష్టీకరణ
రేపో మాపో ఓఎంసీ కేసులో చార్జిషీటు
మంత్రి ప్రస్తావన తేవడం అనివార్యం?
నేను రాక ముందే ఓంఎసీకి లీజులు
రాజగోపాల్ ఇచ్చిన జాబితానే కేంద్రానికి..
తవ్వకాలు, పర్మిట్లు, రవాణాతో సంబంధం లేదు
జీవో, ముసాయిదాపై నా సంతకాలు లేవు
పిటిషన్లో శ్రీలక్ష్మి స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 30 : 'నేను చేసింది తప్పయితే... ఆ తప్పును మంత్రి సబితా ఇంద్రారెడ్డే చేయించారు. ఆమె ఆమోదంతోనే అంతా జరిగింది'... అక్రమ గనుల కేసులో అరెస్టయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సారాంశమిది!
దీంతో 'అన్న' కాలంలో జరిగిన అక్రమాల తంతు 'చేవెళ్ల చెల్లెమ్మ'ను మరింత బలంగా చుట్టుముడుతోంది. శ్రీలక్ష్మి రిమాండ్ డైరీలో సీబీఐ మంత్రి ప్రస్తావన తీసుకురావడమే సంచలనం సృష్టించింది. బుధవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో శ్రీలక్ష్మి మరిన్ని సంచలనాత్మక సంగతులు బయటపెట్టారు. 'ఏదైనా తప్పు జరిగిందంటే అందుకు బాధ్యత నాది కాదు. పైస్థాయిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కింది స్థాయిలో ఉన్న నాటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్లదే ఈ పాపం. నేను నిమిత్తమాత్రురాలిని' అని శ్రీలక్ష్మి చెప్పకనే చెప్పారు.
వారి పేర్లు ప్రస్తావించనప్పటికీ... హోదాలతోనే మొత్తం వివరాలు వెల్లడించారు. తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ గనులను ఓఎంసీకి కేటాయించారని తెలిపారు. "నేను 2006 మే 17వ తేదీన పరిశ్రమలు, గనులశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4వ తేదీనే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఓఎంసీకి లేఖ ద్వారా తెలియజేసింది'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'షార్ట్ లిస్ట్' చేసిన దరఖాస్తులను పంపించానని తెలిపారు.
ఆ జాబితా కూడా తాను తయారు చేయలేదని, రాజగోపాల్ పంపిన దరఖాస్తుదారుల పేర్లనే తాను ప్రాసెస్ చేశానని వివరించారు. లీజులు ఆమోదించి, షరతులు విధించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. ' నాపై వచ్చిన ఆరోపణలన్నీ 151, 152 జీవోలకు సంబంధించినవే. అప్పటికే ప్రభుత్వం ఆమోదించిన చేసిన ఫైళ్లపైనే నేను జీవోలు జారీ చేశాను. అప్పటి గనుల శాఖ మంత్రి సబిత వద్దకు ఫైళ్లు పంపి, ఆమె ఆమోదించిన తర్వాత, ఆమె ఆదేశాల మేరకే జీవోలు జారీ చేశాను. కార్యదర్శిగా నా పేరిట జీవోలు జారీ అయినప్పటికీ... ముసాయిదా జీవోలపైగానీ, జీవోలపైగానీ నా సంతకాలు ఎక్కడా లేవు'' అని శ్రీలక్ష్మి నాటి వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు.
వెరసి... 'నేరం నాది కాదు! సబితది' అని పరోక్షంగా నాటి గనుల మంత్రి, నేటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని... వైఎస్ సర్కారును వేలెత్తి చూపించారు. 'క్యాప్టివ్ మైనింగ్' అనే పదాలను నేను తొలగించానన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. "ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు, ఖనిజ రవాణా, ఎగుమతి, పర్మిట్లు వీటిలో దేనితోనూ నాకు సంబంధంలేదు'' అని చెప్పారు. ఇది బెయిల్ పిటిషన్ అయిప్పటికీ... కాస్త అటూ ఇటుగా శ్రీలక్ష్మి వాంగ్మూలం ఇచ్చినంత పని చేశారు. అదికూడా... ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు ముందు, లిఖితపూర్వకంగా సంచలనాత్మక విషయాలు విప్పి చెప్పారు. ఈ నేపథ్యంలో 'ఎవరి ఆదేశాల మేరకు' గాలి గనుల ఫైళ్లను అంత వేగంగా ఆమోదించాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కూడా సబితపై పడింది.
ఓఎంసీ కేసులో మరో రెండు రోజుల్లో చార్జిషీటు సమర్పించనున్న నేపథ్యంలో... శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్లో పేర్కొన్న వివరాలు కీలకంగా మారాయి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను గమనిస్తే... అభియోగ పత్రంలో సబిత ప్రస్తావనతోపాటు, ఓఎంసీకి గనుల కేటాయింపులో ఆమె పాత్ర గురించి వివరించడం తథ్యమని భావిస్తున్నారు. అదే జరిగితే... సబిత 'గనుల ఊబి'లో కూరుకుపోయినట్లే. ఈ కేసులో సీబీఐ సుమారు పదివేల పేజీలతో సీబీఐ చార్జ్షీటు దాఖలు చేయనుంది. ఈ కేసులో మరికొందరు అధికారుల ను సహ నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది.
దీంతో 'అన్న' కాలంలో జరిగిన అక్రమాల తంతు 'చేవెళ్ల చెల్లెమ్మ'ను మరింత బలంగా చుట్టుముడుతోంది. శ్రీలక్ష్మి రిమాండ్ డైరీలో సీబీఐ మంత్రి ప్రస్తావన తీసుకురావడమే సంచలనం సృష్టించింది. బుధవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో శ్రీలక్ష్మి మరిన్ని సంచలనాత్మక సంగతులు బయటపెట్టారు. 'ఏదైనా తప్పు జరిగిందంటే అందుకు బాధ్యత నాది కాదు. పైస్థాయిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కింది స్థాయిలో ఉన్న నాటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్లదే ఈ పాపం. నేను నిమిత్తమాత్రురాలిని' అని శ్రీలక్ష్మి చెప్పకనే చెప్పారు.
వారి పేర్లు ప్రస్తావించనప్పటికీ... హోదాలతోనే మొత్తం వివరాలు వెల్లడించారు. తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ గనులను ఓఎంసీకి కేటాయించారని తెలిపారు. "నేను 2006 మే 17వ తేదీన పరిశ్రమలు, గనులశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4వ తేదీనే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఓఎంసీకి లేఖ ద్వారా తెలియజేసింది'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'షార్ట్ లిస్ట్' చేసిన దరఖాస్తులను పంపించానని తెలిపారు.
ఆ జాబితా కూడా తాను తయారు చేయలేదని, రాజగోపాల్ పంపిన దరఖాస్తుదారుల పేర్లనే తాను ప్రాసెస్ చేశానని వివరించారు. లీజులు ఆమోదించి, షరతులు విధించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. ' నాపై వచ్చిన ఆరోపణలన్నీ 151, 152 జీవోలకు సంబంధించినవే. అప్పటికే ప్రభుత్వం ఆమోదించిన చేసిన ఫైళ్లపైనే నేను జీవోలు జారీ చేశాను. అప్పటి గనుల శాఖ మంత్రి సబిత వద్దకు ఫైళ్లు పంపి, ఆమె ఆమోదించిన తర్వాత, ఆమె ఆదేశాల మేరకే జీవోలు జారీ చేశాను. కార్యదర్శిగా నా పేరిట జీవోలు జారీ అయినప్పటికీ... ముసాయిదా జీవోలపైగానీ, జీవోలపైగానీ నా సంతకాలు ఎక్కడా లేవు'' అని శ్రీలక్ష్మి నాటి వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు.
వెరసి... 'నేరం నాది కాదు! సబితది' అని పరోక్షంగా నాటి గనుల మంత్రి, నేటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని... వైఎస్ సర్కారును వేలెత్తి చూపించారు. 'క్యాప్టివ్ మైనింగ్' అనే పదాలను నేను తొలగించానన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. "ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు, ఖనిజ రవాణా, ఎగుమతి, పర్మిట్లు వీటిలో దేనితోనూ నాకు సంబంధంలేదు'' అని చెప్పారు. ఇది బెయిల్ పిటిషన్ అయిప్పటికీ... కాస్త అటూ ఇటుగా శ్రీలక్ష్మి వాంగ్మూలం ఇచ్చినంత పని చేశారు. అదికూడా... ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు ముందు, లిఖితపూర్వకంగా సంచలనాత్మక విషయాలు విప్పి చెప్పారు. ఈ నేపథ్యంలో 'ఎవరి ఆదేశాల మేరకు' గాలి గనుల ఫైళ్లను అంత వేగంగా ఆమోదించాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కూడా సబితపై పడింది.
ఓఎంసీ కేసులో మరో రెండు రోజుల్లో చార్జిషీటు సమర్పించనున్న నేపథ్యంలో... శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్లో పేర్కొన్న వివరాలు కీలకంగా మారాయి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను గమనిస్తే... అభియోగ పత్రంలో సబిత ప్రస్తావనతోపాటు, ఓఎంసీకి గనుల కేటాయింపులో ఆమె పాత్ర గురించి వివరించడం తథ్యమని భావిస్తున్నారు. అదే జరిగితే... సబిత 'గనుల ఊబి'లో కూరుకుపోయినట్లే. ఈ కేసులో సీబీఐ సుమారు పదివేల పేజీలతో సీబీఐ చార్జ్షీటు దాఖలు చేయనుంది. ఈ కేసులో మరికొందరు అధికారుల ను సహ నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/dec/1/main/1main1&more=2011/dec/1/main/main&date=12/1/2011
అందరూ దొంగలే ! -- ఎన్ని 'మేళ్ల''కు ఇన్ని కోట్లు? ---- జగన్ కంపెనీల్లో రూ.504 కోట్ల పెట్టుబడి
ఎన్ని 'మేళ్ల''కు ఇన్ని కోట్లు?
జగన్ కంపెనీల్లో రూ.504 కోట్ల పెట్టుబడి
'వాన్పిక్' అనుమతులకు ప్రతిఫలమా?
లేక.. హవాలా డబ్బును ఇలా తరలించారా?
నిమ్మగడ్డపై సీబీఐ నజర్
హైదరాబాద్, నవంబర్ 30 : సముద్ర తీరం నుంచి తాగునీటి నల్లా దాకా.... దేనినీ వదలడంలేదు. ఏ కోణాన్నీ విస్మరించడంలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 'శోధన' చురుగ్గా సాగుతోంది. లోటస్ పాండ్లో యువనేత ఇంటి కొళాయిల కథతోపాటు, వైఎస్కు సన్నిహితుడైన పెన్నా ప్రతాప రెడ్డి కంపెనీలకు నీటి వసతి కల్పనపైనా దృష్టి సారించింది. లేక.. హవాలా డబ్బును ఇలా తరలించారా?
నిమ్మగడ్డపై సీబీఐ నజర్
అన్నింటికంటే ముఖ్యంగా... జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్పై 'నజర్' వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన 12వ నిందితుడు. సీబీఐ అధికారులు ఆయనను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. జగన్ కంపెనీల్లో అత్యధిక పెట్టుబడులు పెట్టింది ఆయనే. భారతి సిమెంట్స్, కార్మెల్ ఏషియా, సండూర్ పవర్, జగతి పబ్లికేషన్స్ తదితర కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపు రూ.504 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీనిని సీబీఐ 'అసాధారణ' విషయంగా పరిగణిస్తోంది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివాదాస్పద ప్రాజెక్టు 'వాన్పిక్' ప్రధాన ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిబంధనల సడలింపు, రాయితీలు, అనుమతుల విషయంలో జరిగిన 'మేలు'కు ప్రతిఫలంగానే నిమ్మగడ్డ ఈ పెట్టుబడి పెట్టారా? అనే సందేహాలు ఉండగానే... 'ఎంత మేలు జరిగితే మాత్రం, రూ.504 కోట్లు పెట్టుబడి పెడతారా? ఇందులో మరేదో మతలబు ఉంది' అనే అనుమానం సీబీఐకి కలుగుతోంది. ఇతరత్రా హవాలా మార్గంలో జగన్కు చేరాల్సిన డబ్బును... నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీల ద్వారా వైట్ చేయించుకున్నారా? అనే కోణంలోనూ సీబీఐ విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.
ఎన్నెన్ని కోట్లు...
సండూర్ పవర్ కంపెనీలో నిమ్మగడ్డ ప్రసాద్ ఒక్కో షేరు రూ.650 చొప్పున 21.42 లక్షల షేర్లను రూ.140 కోట్లతో కొన్నారు. కార్మెల్ ఏసియాలో ఒక్కో షేరు రూ. 252 చొప్పున కొన్నారు. ఇందులో రూ.20 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఇక... భారతి సిమెంట్స్లో ఏకంగా 244 కోట్ల పెట్టుబడి పెట్టారు. జగతి పబ్లికేషన్స్లో రూ.100 కోట్లు గుమ్మరించారు. నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వి విధ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు ప్రవహించాయి.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/dec/1/main/1main6&more=2011/dec/1/main/main&date=12/1/2011
అందరూ దొంగలే ! --- ఆరగింపులో నారా-వన్ --- ఐఎంజీ కుంభకోణంలో... బాబు అబ్రకదబ్ర! : Chandra Babu - Chanakya of Corruption
Chandra Babu - Chanakya of Corruption ఆరగింపులో నారా-వన్ | |
ఐఎంజీ కుంభకోణంలో... బాబు అబ్రకదబ్ర! | |
|
అందరూ దొంగలే ! --- రామోజీ! బుద్ధి మాంద్యమా.. బరితెగింపా? : Chandra Babu - Chanakya of Corruption
Chandra Babu - Chanakya of Corruption అబద్ధపు ఆధారాలతో ‘ఈనాడు’ కుప్పిగంతులు | |
బుద్ధి మాంద్యమా.. బరితెగింపా? | |
|
Subscribe to:
Posts (Atom)